Posts

Showing posts from January, 2023

Sri Lakshmi Narasimha Swamy Temple Brahmotsavams 2023 – Janakampet

Image
  Sri Lakshmi Narasimha Swamy Temple is located at Janakampet in the Nizamabad district of Telangana State. Every Year brahmotsavams are celebrated during Magha Masam.i.e on Magha Suddha Ashtami. This year Brahmotsavams will commence on January 31. January 29 to January 31 – Adyaya Utsavam, Dravida Prabandha Parayanam February 01 – Sthapanam, Matruka Puja, Raksha Bandhanam, Ankurarpana February 02 – Dwajarohanam, Bheri Puja, Baliharanam February 03 – Kalyanotsavam February 04 – Yagna Harathi, Mantra Pushpam February 05 – Rathotsavam February 06 – Chakra Theertham, Sesha Homam

Sri Lakshmi Narasimha Swamy Temple – Janakampet

Image
  Sri Lakshmi Narasimha Swamy Temple is located at Janakampet in the Nizamabad district of Telangana State. This temple was constructed 400 years back. This temple is famous for Astamukhi Pushkarini on the top of the hill. Every Year Brahmotsavams are celebrated during Magha Month. The annual festival and full moon day attract a lot of Pilgrims. Temple Timings 6.30 am to 1.30 pm 4.30 pm to 7.30 pm How to reach the Temple 2 km from Janakampet Bus Station 12 km from Nizamabad 186 km from Hyderabad.

Gadwal: నేటి నుంచి జములమ్మ బ్రహ్మోత్సవాలు

జములమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలను జనవరి 31 నుండి ఫిబ్రవరి 5వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అమ్మవారిని తన పుట్టినిల్లయిన గుర్రంగడ్డ నుంచి తీసుకొచ్చేందుకు నేడు జమ్మిచేడు నుంచి ఎడ్లబండి బయలుదేరి తిరిగి ఫిబ్రవరి 1న ఊరేగింపుగా మెట్టినిల్లు జమ్మిచేడుకి సంప్రదాయబద్ధంగా తీసుకొస్తారు.  ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ పౌర్దమి ముందు మంగళవారం అమ్మవారిని సంప్రదాయ పద్ధతిలో పుట్టినిల్లు నుంచి దేవస్థానానికి పిలుచుకొని వస్తారు. ఏటా మాఘ మాసం మాఘ శుద్ధ పౌర్దమి నుంచి ప్రతి మంగళ, శుక్రవారాల్లో భక్తులు అమ్మవారిని వేలాదిగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. 

Bhishma Ekadasi: అర్ధరాత్రి నుండి అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం

 అన్నవరం ఆలయంలో ఫిబ్రవరి 1వ తేదీన భీష్మ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని రాత్రి ఒంటిగంట నుంచి వ్రతాలు, సర్వదర్శనాలు ప్రారంభంకానున్నాయి. 10 గంటలకు లక్ష చామంతులతో మూలవరులకు పూజలు, రాత్రి 7 గంటలకు వెండి గరుడ వాహనంపై స్వామి, అమ్మవార్లకు గ్రామోత్సవం జరుగుతుంది.

Yellaramma Jatara: ఫిబ్రవరి 26 నుండి జామి యల్లారమ్మ జాతర

ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన జామి యల్లారమ్మ జాతర ఫిబ్రవరి 26, 27, 28 తేదీలలో జరుగనుంది. జాతర వివరాలు   ఫిబ్రవరి 26 - తొలేళ్ల ఉత్సవం  ఫిబ్రవరి 27 - జాతర  ఫిబ్రవరి 28 - చిన్న తీర్థం 

Sri Bolikonda Ranganatha Swamy Temple Timings - Thondapadu

Sri Ranganatha Swami Temple located on Bolikonda hill area in Thondapadu Village near Gooty / Gutti, Ananthapuram District of Andhra Pradesh. Here the Hill rock appears in white color So locals called it as Bollikonda. Temple Timings : 8.00 am to 1.30 pm 4.30 pm to 7.30 pm How to reach the Temple : 10 kms from Gooty/Gutti 43 kms from Tadipatri Near By Temples : Yaganti Sri Umamaheswara Swamy Temple – 76 kms Nandavaram Choudeswari Devi Temple – 80 kms.

Mini Medaram Jatara Dates 2023

The Mini Medaram Jatara would be held from February 01 to February 04. 2023 Dates February 01 – Temple cleaning, Manda Melugu ritual, Internal prayers February 02   - Cleaning of Saralamma’s altar February 03 – Goddess Sammakka altar’s cleaning February 04 – Priest conducts internal pujas to Sammakka and Saralamma.

నెల్లిమర్ల: శ్రీ రామ కల్యాణానికి పందిరిరాట

రథసప్తమి రోజున స్వామివారి కల్యాణానికి పందిరిరాట కార్యక్రమం జరుగుతుంది. జనవరి 30న క్షేత్రపాలకుడైన ఉమా సదాశివస్వామి కళ్యాణం. జనవరి 31న అంకురార్పణ, దీక్షాధారణకు ఏర్పాట్లు  ఫిబ్రవరి 01న స్వామివారికి మూడు వాహనాల సేవ, రాత్రి స్వామివారి కల్యాణోత్సవం  ఫిబ్రవరి 02న విశేష హోమాలు  ఫిబ్రవరి 04న రథయాత్ర  ఫిబ్రవరి 18న మహాశివరాత్రి ఉత్సవం.

Rathasaptami: జనవరి 28న టిటిడి అనుబంధ ఆలయాల్లో రథసప్తమి

 టిటిడికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో జనవరి 28వ తేదీ శనివారం రథసప్తమి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయం, తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం,  అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం, కార్వేటినగరంలోని శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయం, నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, నాగలాపురంలోని శ్రీవేదనారాయణస్వామివారి ఆలయాల్లో రథసప్తమి పర్వదినం కోసం ఏర్పాట్లు పూర్తిచేశారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఉదయం 7 గంటలకు సూర్యప్రభవాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి సందర్భంగా ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహనసేవలు ప్రారంభమవుతాయి. అప్పటినుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అమ్మవారు హంస, అశ్వ, గరుడ, చిన్నశేష వాహనాలపై ఊరేగనున్నారు. సాయంత్రం 3.30 నుండి 4.30 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 9.30 గంటల వరకు చంద్రప్రభ, గజ వాహనాలను అధిష్టించి అమ్మవారు దర్శనమిస్తారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పక్క

Sri Binkhambi Ganesh Mandir – Kolhapur

Image
  Sri Binkhambi Ganesh Mandir is situated at perth locality of Kolhapur of Maharastra State. The temple has been constructed without the use of even a single pillar. It is also believed that the idol was much older than the time of its actual establishment in the temple. The idol of Ganesha enshrined in the temple was discovered while repairing a well. This temple was built in 18 th century. Devotees visit this temple to seek fulfillment of auspicious beginnings of works, removal of obstacles, success, wisdom and agricultural productivity. Ganesh Chaturthi is the most celebrated here. Temple Timings 5.30 am to 8.00 pm How to reach the Temple 3 km from Kolhapur Railway Station Nearby Temples Kolhapur, Jyotiba Temple – 100 mts Kolhapur, Sree Mahalaxmi Mandir – 100 mts Kolhapur, Sri Temblai Mandir – 2 km Khidrapur, Sree Kopeshwar Temple – 61 km

శ్రీ కురుమూర్తి వేంకటేశ్వర దేవస్థానం - అమ్మాపూర్‌

శ్రీ కురుమూర్తి వేంకటేశ్వర ఆలయం మహబూబ్‌నగర్ జిల్లాలోని అమ్మాపూర్‌ గ్రామం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇది రాష్ట్రంలోనే అతి పురాతన ఆలయాలలో  ఒకటి ఈ ఆలయం పేదల తిరుపతిగా ప్రసిదిచెందింది. 12 , 13 శతాబ్దాల మధ్య ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది. తిరుమల స్వామికి, ఈ స్వామికి పోలికలు ఉన్నట్లు చెబుతారు. వేంకటాచలంతో స్వామి నిల్చున్న భంగిమల్లో ఉండగా కురుమూర్తి స్వామి అదే భంగిమలో ఉండడం విశేషం.  కురుమూర్తి దేవ స్థానానికి దళితులకు విడదేయరాని బంధం ఉంది. స్వామి వారి పాదుకలను వడ్డెమాన్‌లోని ఉద్దాలలో రాయలసీమ ప్రాంతం నుంచి సేకరించిన నాణ్యమైన ఆవు చర్మంతో పాదుకలను దళితులు తయారు చేస్తారు.  దీపావళి అమావాస్య రోజు నుంచి 7 రోజుల పాటు నియమనిష్ఠలతో ఉపావాస దీక్షలతో స్వామి పాదుకలు ఉద్ధాలు చేస్తారు. వారి పూజలు అనంతరం ఉద్దాలను ఊరేగింపుగా కురుమూర్తి దేవస్థానానికి తీసుకెళ్తారు. ఈ ఆలయంలో కార్తీక మాసంలో 19 రోజులపాటు ఉత్సవాలు జరుగుతాయి  ఇక్కడ కూడా ఆ స్వామి ఏడు కొండలపైనే కొలువుదీరడం విశేషం. ఆ కొండల వివరాలు… 1. శేతాద్రి (బొల్లిగట్టు), 2. ఏకాద్రి (బంటి గట్టు),  3. కోట గట్టు, 4. ఘనాద్రి (పెద్ద గట్టు), 5. భల్లూకాద్రి (ఎలుగులగట్టు

Sri Pada Sri Vallabha Aradhana Mahotsavams 2023 – Pithapuram

Sri Pada Sri Vallabha Swamy Ardahana will be observed from January 25 to January 29, 2023. i.e from Magha Suddha Chaturthi to Magha Suddha Ashtami January 25 – Pallaki Gramotsavam (6am to 7 am), Sri Vigneswara, Punyahavachanam, Deeksha dharana, Deity invocation. From January 25 to January 29 Vedic recitation, Surya Namaskarams, Abhishkekams, Chants, Sahsara Namarchanas Sevas will be done. Homams, Aarati, Mantrapushpam and Darbar Service is done. January 29 – Kumbhabhishekam to Sripada Sri Vallabha’s Devine Pious feet and Alaya Shikaramu.

Sri Venkateswara Swamy Temple Brahmotsavams 2023 – Pulivendula

Sri Venkateswara Swamy Temple is located in Pulivendula in Kadapa district of Andhra Pradesh state. Brahmotsavams in this temple will commence on January 28. 2023 Schedule January 28 – Senadipati Utsavam January 29 – Dwajarohanam, Pedda Sesha Vahana Seva January 30 – Chinna Sesha Vahana Seva, Hamsa Vahana Seva January 31 – Simha Vahana Seva, Mutyapu Pandiri Vahanam February 01 – Kalpavruksha Vahana Seva, Sarvabhupala Vahana Seva February 02 – Mohini Utsavam, Garuda Vahana Seva February 03 – Hanumantha Vahana Seva, Gaja Vahana Seva, Kalyanotsavam February 04 – Suryaprabha Vahana Seva, Chandraprabha Vahana Seva February 05 – Rathotsavam, Aswa Vahana Seva February 06 – Chakrasnanam, Purnahuthi, Dwajavarohanam February 07 – Ekanta Seva February 08 -

Veeramma Jatara: 31 నుంచి వీరమ్మ తిరునాళ్ల

ఉయ్యూరు వీరమ్మ తిరునాళ్ల ఈనెల 31నుంచి ప్రారంభం కానున్నాయి. పదిహేను రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే తిరునాళ్లకు పొరుగు రాష్ట్రాలనుంచి కూడా భక్తులుతరలివచ్చి అమ్మవారిని దర్శించి మొక్కుబడులు తీర్చుకుంటారు.తిరునాళ్లలో పదకొండవరోజు జరిగే శిడిబండి వేడుక తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.

Goddess Varahi: వారాహి అమ్మవారు

Image
అమ్మవారి శక్తిరూపాల్లో వారాహి దేవి ఒకరు. ఈమెను సప్త మాతృకలలో ఒకరిగా, దశమహావిద్యల్లో ఒకరిగా పూజిస్తారు. ఈమె వరాహ(పంది) ముఖం కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఈ అమ్మవారిని తాంత్రిక పద్ధతుల్లో పూజిస్తారు. దేవీ మాహాత్మ్యంలో ఉన్న శుంభ-నిశుంభ వధ కథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుంచి వారి స్త్రీ రూప శక్తులు ఉద్భవిస్తాయి. శివుడి నుంచి శివాని, విష్ణువు నుంచి వైష్ణవి, బ్రహ్మ నుంచి బ్రహ్మణి..ఇలా వరాహ స్వామి నుంచి వారాహి ఉద్భవించింది. రక్తబీజుడిని చంపడం కోసం దుర్గా దేవి సప్త మాతృకలతో కలిసి పోరాడుతుంది. ఎరుపు వర్ణం చర్మంతో గేదె వాహనంగా చేతులలో ఖడ్గం, డాలు, అంకుశం ధరించి ఉంటుంది వారాహి. దేవీ మాహాత్మ్యంలోని తర్వాత జరిగిన కథ ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుంచి మాతృకలను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షశుడిని, అతడి సేనను సంహరిస్తుంది. వామన పురాణాం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు. వీపు భాగం నుంచి వారాహి ఉద్భవించింది. మార్కండేయ పురాణం ప్రకారం వారాహి వరాలనిచ్చే తల్లి, వివిధ దిక్కులను మాతృకలు కాస్తారు అని చెప్పే స్తోత్రంలో ఈమె కాచేది ఉత్తర దిక్కును.  మత

Modhera Sun Temple: మోదెరా సూర్యభగవానుడి ఆలయం - గుజరాత్

Image
బ్రహ్మ పురాణంలో ప్రస్తావించిన మోదెరా సూర్యభగవానుడి ఆలయం గుజరాత్ రాష్ట్రం పటాన్ జిల్లా నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. సూర్య వంశానికి చెందిన సోలంకి కుటుంబసభ్యుడు సూర్య భగవానుడిని తమ ఇంటి దైవంగా కొలిచేవారు. క్రీ.శ. 1026లో సోలంకి రాజవంశానికి చెందిన భీముడు ఈ ఆలయాన్ని  నిర్మించినట్లు తెలుస్తోంది. ఆలయ నిర్మాణ సమయంలో మొత్తం 108 ఆలయాలు నిర్మించారు. సుమారు 1200 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయాన్ని మారు గుర్జర్ శైలిలో నిర్మించారు. నృత్య మండపంలో 52 స్తంభాలు సంవత్సరంలోని 52 వారాలను సూచిస్తాయి. ఈ స్తంభాల పైనుంచి చూస్తే గోళాకారంలో కనిపించినప్పటికీ, కింద నుంచి చూస్తే ఎనిమిది మూలాల అష్టభుజి స్తంభాలుగా కనిపిస్తాయి అహ్మదాబాద్ నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘పుష్పవతి’ నదీ తీరాన ఉండే ఈ దేవాలయంలో మొత్తం మూడు భాగాలున్నాయి. ఇందులో మొదటి భాగం సూర్య కుండ. ఇందులో నీరు ఎప్పటికీ ఎండిపోదు. ఆలయంలోని గుర్భగుడిలో జూన్ 21వ తేదీన సూర్యుని తొలి కిరణం ఈ విగ్రహం కిరీటంపై రత్నం మీద పడటం వల్ల గర్భగుడి మొత్తం ప్రకాశిస్తుంది. నృత్య మండపంలో ఉండే స్తంభాలపై రామాయణ సంప్రదాయ శిల్పాలు రాతిపై అందంగా చెక్కి ఉంటాయి. ఇందులో

Temple: ఆల‌య ఆవరణలో ఎట్టి ప‌రిస్థితిలోనూ చేయకూడని తప్పులు

Image
ఆలయ ఆవరణలో చేయకూడని పనులు చేస్తే అరిష్టమే కాక అనేక ఇబ్బందులు కూడా తప్పవు.  క‌నుక ఆల‌యాల‌కు వెళ్లిన‌ప్పుడు ఎట్టి ప‌రిస్థితిలోనూ కొన్ని ప‌నుల‌ను చేయ‌రాదు. ఆల‌యాల‌కు వెళ్లే ఆడవారు ఎప్పుడూ జ‌డ వేసుకుని వెళ్లాలి. పురుషులు అయితే శుభ్రంగా త‌ల దువ్వుకుకుని పోవాలి. అంతేకానీ జుట్టు విర‌బోసుకోని వెళ్ల‌రాదు. ఆడ‌వాళ్లు త‌ప్ప‌ని స‌రిగా జ‌డ వేసుకోవాలి. ఆల‌యానికి వెళ్లిన త‌రువాత త‌ల‌పై ధ‌రించిన వ‌స్రాన్ని తొల‌గించాలి. దేవాల‌యాల‌నికి చెప్పులు వేసుకునే వెళ‌తారు చాలా మంది. అయితే వాటిని గుడి బయటే వదిలి కాళ్లు శుభ్రంగా కడుగుకొని గుడిలోకి ప్రవేశించాలి. తర్వాత ప్రదక్షిణలు చేసి ధ్వ‌జ‌స్తంభం కుడి ప‌క్క నుండి ఆల‌యంలోకి ప్ర‌వేశించాలి. ఆల‌య క్షేత్ర పాల‌కుడికి మొద‌ట‌గా న‌మ‌స్కారం చేయాలి. ఆల‌యంలో దేవునికి తప్ప ఇత‌రుల‌కు న‌మ‌స్క‌రించ‌రాదు. పూజారికి కూడా న‌మ‌స్క‌రించ రాదు.  పూజారి నుంచి మనం స్వీక‌రించిన ప్ర‌సాదాన్ని ఆల‌య ప‌రిస‌రాల‌లో లేదా బయట ఎక్కడైనా ఎట్టిపరిస్థితుల్లోనూ కింద ప‌డేయ‌రాదు.  పూజ ముగిసిన త‌రువాత ఆల‌యంలో కొద్ది స‌మ‌యం దేవుడికి వీపు చూపించ‌కుండా కూర్చోవాలి. ఆల‌యంలో ఎట్టి ప‌రిస్థితులోనూ గోళ్లు కొర‌క రాదు.

Srisailam: మహా శివరాత్రి శ్రీశైల పాదయాత్ర 2023

Image
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురం నుండి మాహపాదయత్ర ఈ ఏడాది ఫిబ్రవరి నెల 11 వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఓం నమః శివాయః అంటూ భక్తులు మల్లన్న క్షేత్రానికి కాలినడకతో 45 కిలోమీటర్ల మేర పయనం అవుతారు. ఈ పాదయాత్రకు కొన్ని వందల చరిత్ర ఉంది. భక్తులు అనేక నియమ నిబంధనలను పాటిస్తూ.. మల్లన్న భ్రమరాంబాలను మహాశివరాత్రి రోజున దర్శించుకోవడానికి బయలుదేరుతారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక శైవ క్షేత్రం శ్రీశైలంకి కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాచీన నడక దారి ఉంది. ఈ పవిత్రమైన దారిలో శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరాచార్యులు, శ్రీ కృష్ణ దేవరాయలు లాంటి వారు ఎందరో పయనించి.. మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో పాదయాత్రను చేపట్టే భక్తులు ఆ పవిత్ర నడక దారిలో వెళ్ళేటప్పుడు ఆ పవిత్రతను కాపాడుకుంటూ వెళ్ళాలి. ఈ పాదయాత్ర నడక దారి దేశంలో అతి పెద్ద పులుల సంరక్షణ కేంద్రమైన నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ గుండా సాగుతుంది. కనుక ఈ అడవులు పులులు చిరుతలు, ఎలుగుబంట్లు వంటి కౄర జంతువులతో పాటు అడవి కుక్కలు వివిధ రకాలైన జింకలకు నిలయం. కనుక పాదయాత్ర చేసే సమ

శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి తిరుకల్యాణ మహోత్సవములు అంతర్వేది - 2023

Image
శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి తిరుకల్యాణ మహోత్సవములు మాఘ శుద్ధ సప్తమి నుండి మాఘ బహుళ పాడ్యమి వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.  28.01.2023   రథసప్తమి :- • సా౹౹ గం౹౹ 4.30 లకు "సూర్య వాహనము పై గ్రామోత్సవము. • సా౹౹ గం౹౹ 6.30 ని౹౹లకు ధూపసేవ అనంతరం "ముద్రికాలంకరణ"(శ్రీ స్వామివారిని పెండ్లికుమారుని,అమ్మవారిని పెండ్లి కుమార్తెను చేయుట )అనంతరం "చంద్రప్రభ వాహనము" పై గ్రామోత్సవము. 29.01.2023   అష్టమి :- • సా౹౹ గం౹౹ 4.00 లకు "గరుడ పుష్పక వాహనము" పై గ్రామోత్సవము. • రాత్రి 7 గం|| ని "పుష్పక వాహనము పై గ్రామోత్సవము. 30.01.2023   నవమి :- • సా౹౹ గం౹౹ 4.00 లకు "హంస వాహనము" పై గ్రామోత్సవము. • రా౹౹ గం౹౹ 6:30 లకు థూపసేవ అనంతరం ధ్వజారోహణం అనంతరం "శేష వాహనము" పై గ్రామోత్సవము. 31.01.2023   దశమి :- • సా౹౹ గం౹౹ 4.00 లకు "పంచముఖ ఆంజనేయస్వామి వాహనము" పై గ్రామోత్సవము. • రాత్రి౹౹ గం౹౹ 8.00 లకు "కంచు గరుడ వాహనము" పై గ్రామోత్సవము అనంతరం రాత్రి౹౹ గం౹౹ 12:46 ని౹౹లకు  రోహిణి నక్షత్రయుక్త తులా లగ్న  పుష్కరాంశమందు "శ్రీస్వామివారి తిరు

Kosuvaripalle: శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2023

టిటిడికి అనుబంధంగా ఉన్న తంబళ్లపల్లి మండలం కోసువారిపల్లిలో వెలసిన శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జనవరి 22 నుండి జనవరి  30వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. జనవరి 21వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు : జనవరి 22 -  ధ్వజారోహణం,  పల్లకీ ఉత్సవం జనవరి 23 -   పెద్దశేషవాహనం, హంసవాహనం జనవరి  24  ముత్యపుపందిరి వాహనం, సింహవాహనం జనవరి 25    కల్పవృక్ష వాహనం,  హనుమంత వాహనం జనవరి 26   సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం జనవరి 27   సర్వభూపాల వాహనం, కల్యాణోత్సవం, గరుడవాహనం జనవరి 28    రథోత్సవం, గజ వాహనం జనవరి 29    పల్లకీ ఉత్సవం, అశ్వ వాహనం జనవరి 30   చక్రస్నానం, ధ్వజావరోహణం జనవరి  31వ తేదీ  ఆలయంలో పుష్పయాగం సాయంత్రం 5.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు ఘనంగా జరుగనుంది.

Sri Patteeswarar Swamy Temple – Perur

Image
  Sri Patteeswarar Swamy Temple is located in Perur in Coimbatore of Tamilnadu state. Lord Patteeswarar is an incarnation of Lord Shiva. Goddess Pachainayaki is the Consort of Lord Shiva, who is swayambhu here. The temple is located on the bank of the Noyyal river. This temple was built in the Dravidian style of architecture and has 5 tier Raja gopuram This temple was built in the 2 nd century. Lord Vinayaka is worshipped as Patti Vinayagar. Arasambalavanar Shrine is dedicated to Shiva at the spot where Lord Shiva is believed to have performed his Thandav under a Peepul tree. Every year in the Tamil month of Panguni, Panguni Uthiram is celebrated. Traditional dress is allowed for darshan.   Temple Timings 6.15 am to 1.00 pm 4.00 pm to 8.00 pm How to reach the Temple 1 km from Perur 7 km from Coimbatore Nearby Temples Maruthamalai, Sri Subramanya Swamy Temple – 15 km Karamadai, Sri Ranganathar Swamy Temple – 36 km Avanashi, Sri Avinashi Lingeswarar T

Keelapatla: శ్రీ కోనేటిరాయస్వామి వారి దేవస్థానం

Image
తిరుమలలో కొలువుదీరిన  శ్రీవెంకటేశ్వర స్వామి వారితో ముడిపడిన క్షేత్రాలు కొన్ని ఉన్నాయి. అందులో కిలపట్ల ఒక్కటి. ఈ క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి " శ్రీ కోనేటిరాయస్వామి" పేరుతో పూజలు అందుకుంటున్నాడు. కిలపట్ల  శ్రీ కోనేటిరాయస్వామిని భృగుమహర్షి ప్రతిష్టించినట్లు స్థలపురాణం.ఈ  ఆలయాన్ని 9, 10  శతాబ్దాలలో కాలంలో పల్లవులు నిర్మించారు. 2012 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ బాధ్యతలు స్వీకరించింది. శ్రీ మహావిష్ణువుని కాలితో తన్నడం  వల్ల వచ్చిన పాపాన్ని పోగొట్టుకునే మార్గాన్ని సూచించమని  మహర్షులను కోరాడు భృగుమహర్షి. అప్పుడు కౌండిన్య మహర్షి సలహామేరకు భృగుమహర్షి ఏడు ప్రాంతాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టించినట్లు కధనం. అందులో కిలపట్ల ఒక్కటి. వివాహ అనంతరం శ్రీనివాసమంగాపురం  చుట్టూ పక్కలప్రాంతాలలో పద్మావతి అమ్మవారితో శ్రీవారు పర్యటించసాగారు. అందులో కిలపట్ల ఒక్కటి. ఈ విషయం తెలిసిన మహర్షులు స్వామివారిని అక్కడ ఉండమని కోరారు. వారి కోరికతో స్వామివారు తన అంశ కోనేరులో వుంది అని, తీసి ప్రతిష్టించి పూజించమని సూచించాడు. కోనేరులో లభించినందు వల్ల స్వామివారిని శ్రీ కోనేటిరాయ స్వామి అనే పేరు

Rayadurgam: దశభుజ మహాగణపతి

Image
కోరిన కోరికలు తీర్చే సంకల్పసిద్ధి వినాయకుడిగా దశభుజమహాగణపతిని భక్తులు కొలుస్తుంటారు.పట్టణంలోని ఆత్మకూరువీధిలో ఉన్న ఈ దేవాలయం 13, 15 శతాబ్దాల మధ్య  శ్రీకృష్ణదేవరాయల వంశీకులు'భూపతిరాయలు.. ప్రతిష్టించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. పది చేతులతో స్వామివారు భక్తులకు దర్శనమిస్తుంటారు. ప్రతి అది, మంగళవారాల్లో ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. మనసులో సంకల్పం కోరుకుని నిండు నారికేళం స్వామివారే సమర్పిస్తే 41 రోజుల్లో కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శిరస్సు పై పూర్ణ కలశం, విగ్రహానికి కుడివైపు తొండం తిరిగి ఉండటం ప్రత్యేకత.  ప్రతి ఆదివారం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తుల పెద్దసంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటుంటారు.

Nellore: మార్చి 26 నుంచి ఇరుకళల పరమేశ్వరి జాతర

నెల్లూరు గ్రామ దేవత ఇరుకళల పరమేశ్యరి అమ్మవారి జాతర మార్చి 26, 27,28 తేదీలలో నిర్వహించేందుకు వేదపండితులు నిర్ణయించారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత ఈ వేడుక జరగనుంది. 

Magha Masam: మాఘమాసంలో నదీ స్నానానికి, సూర్యుడు పూజకు గల ప్రాముఖ్యత

హిందూ సంప్రదాయం ప్రకారం కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో.. మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత ఉంది.  చంద్రుడు మఖ నక్షత్రంతో ఏర్పడే మాసం కనుక  మాఘమాసం అయింది. అఘము అంటే పాపము అని అర్థము. మాఘము అంటే పాపాలను నశింపచేసేది అని అర్థము. పాపాలను నశింపచేసేటటువంటి శక్తి ఉన్నటువంటి మాసము కాబట్టే మాఘమాసమునకు ప్రత్యేకత ఉంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ నెల శ్రీ మహా విష్ణువుకి అత్యంత ప్రీతికరమైంది. ఈ నెలలో  చేసే నదీస్నానం.. శ్రీమన్నారాయణుని పూజ ఇచ్చే దానం.. కోటి క్రతువుల ఫలితాలను ఇస్తుంది. మాఘమాసంలో ఏ నది నీరైనా  గంగానదితో సమానం. ఈ మాసంలో నదీస్నానం సర్వపాపాలను హరిస్తుంది. ఈ మాసంలో తెల్లవారుఝామునే లేచి స్నానం ఆచరిస్తారు. ప్రత్యేక్ష భగవానుడైన సూర్య భగవానుడిని పూజిస్తారు. నదిలో, లేదా బావుల వద్ద స్నానం చెయ్యడం వలన విశేష ఫలితం లభిస్తుంది. నదుల్లో స్నానం చేయడానికి వీలుకాని యెడల కనీసం ఇంట్లో స్నానం చేసి సమయంలోనైనా గంగ, గోదావరి, కావేరి వంటి పుణ్య నదులను తలుచుకుంటూ స్నానం ఆచరించవలెను. స్నానాంతరం పాటించాల్సిన నియమాలు శివాలయంలో నువ్వులనూనెతో దీపాలను వెలిగించవలెను. ఆదివారం రోజున సూర్యుడిని పూజించ

Bilva Leaves: బిల్వ పత్రం కోయడనికి పూజకు కొన్ని నియమాలు

Image
శివయ్య పూజలో జలం, బిల్వ పత్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శివపురాణంలో.. బిల్వ పత్రం లేని శివ పూజ అసంపూర్ణం అని పేర్కొన్నారు. శివ లింగానికి జలం తో అభిషేకం చేసి.. బిల్వ పత్రాలను  సమర్పింస్తే చాలు వెంటనే ఆయన సంతోషిస్తాడు. తన భక్తులు కోరిక కోర్కెలు తీరుస్తాడని ఒక నమ్మకం. స్కంద పురాణంలో బిల్వ చెట్టు గురించిన ఓ కథ కూడా ఉంది. పార్వతీ దేవి తన నుదుటిపై ఉన్న చెమటను తుడిచినప్పుడు కొన్ని చెమట చుక్కలు మందర పర్వతం మీద పడ్డాయి. అప్పుడు బిల్వ పత్రం చెట్టు ఉద్భవించింది. బిల్వ చెట్టు సంపద, శ్రేయస్సుకు చిహ్నం. శివునికి బిల్వ పత్రాన్ని సమర్పించడం వల్ల సంపూర్ణ పూజ ఫలితం లభిస్తుంది. పురాణాల ప్రకారం.. సముద్ర మథనం సమయంలో కాలకూట విషం బయటకు వచ్చినప్పుడు..  విశ్వాన్ని రక్షించడానికి శివుడు ఈ విషాన్ని తన గొంతులో దాచాడు. అయితే ఆ విషాన్ని మెడలో పెట్టుకోవడంతో శివుడిపై ప్రభావం చూపించడం ప్రారంభించింది. అప్పుడు దేవీ దేవతలందరూ ఈ విష ప్రభావాన్ని తగ్గించడానికి శివునికి బిల్వ పాత్రలను తినిపించారు. జలంతో అభిషేకించారు. దీంతో బిల్వ పత్రం, నీటి ప్రభావం కారణంగా.. శివయ్య శరీర ఉష్ణోగ్రత క్రమంగా తగ్గడం ప్రారంభమైంది. అప్పటి నుండి,

2023: ఫిబ్ర‌వ‌రిలో శ్రీ‌వారి ఆల‌యంలో విశేష ఉత్స‌వాలు

 తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఫిబ్ర‌వ‌రిలో జ‌రుగ‌నున్న విశేష ఉత్స‌వాల వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఫిబ్రవరి 1న భీష్మ ఏకాదశి. ఫిబ్ర‌వ‌రి 5న రామకృష్ణతీర్థ ముక్కోటి, మాఘ పౌర్ణమి గరుడ సేవ. ఫిబ్రవరి 7న తిరుమొళిశైయాళ్వార్ వర్షతిరునక్షత్రం. ఫిబ్రవరి 10న కూరత్తాళ్వార్ వర్షతిరునక్షత్రం. ఫిబ్రవరి 16న సర్వ ఏకాదశి. ఫిబ్రవరి 18న గోగర్భ తీర్థంలో క్షేత్రపాలకుడికి మహాశివరాత్రి పర్వదినం.

రాజాం: ఫిబ్రవరి 26 నుంచి పోలిపల్లి పైడితల్లి జాతర

రాజాంలోని పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు ఫిబ్రవరి 26 నుండి 28 వరకు జరగనున్నాయి. ఫిబ్రవరి 24న అమ్మవారికి నేత్రోత్సవం ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి ఘటోత్సవం జరుగుతుంది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశాలోని పలు ప్రాంతాల భక్తులు ఏటా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

చిక్కడపల్లి: పంచముఖ ఆంజనేయ లక్ష్మీవెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని పంచముఖ ఆంజనేయ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో జనవరి 23 నుండి 27 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.  23 వ తేదీ స్వామి వారి కల్యాణోత్సవం జరుగుతుంది 

అలంపూర్ జోగులాంబ బ్రహ్మోత్సవం 2023

Image
అష్ఠాదశ శక్తిపీఠాలలో అయిదోది అలంపురం జోగులాంబ అమ్మవారి ఆలయం సతీదేవి పై వరుస దంతాలు పడిన చోటు.  జోగులాంబ అంటే యోగులకు, బిక్షువులకు అమ్మ. ఈ క్షేత్రంలో ప్రతి ఏటా మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఏడు రోజులు ఉత్సవాలు జరుగుతాయి. శ్రీ పంచమి సందర్భంగా అమ్మవారికి యాగశాలలో నిత్యహోమాలు, మహా పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, అమ్మవారికి పంచామృత అభిషేకాలు, సహస్ర ఘటాభిషేకం, నిజరూప దర్శనం ఉంటాయి. శ్రీ పంచమి రోజు అమ్మవారిని దర్శిస్తే సర్వపాపాలు తొలగిపోతాయి. శ్రీ పంచమి రోజు మాత్రమే అమ్మవారి నిజరూప దర్శనం ఉంటుంది. అదే రోజు సాయంత్రం స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహిస్తారు. 2023: జనవరి 22 నుండి 26  వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి  వసంత పంచమి రోజున (జనవరి 26 ) అమ్మవారి నిజరూప దర్శనం ఉంటుంది

శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం - సింగోటం

Image
  శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం సింగోటం గ్రామం, కొల్లాపూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉంది.  యాదగిరిగుట్ట తరువాత తెలంగాణలో ప్రసిద్ధి చెందిన నరసింహ స్వామి ఆలయం ఇది. స్వామివారు ఇక్కడ లింగాకారంలో దర్శనమిస్తారు.  ఈ ఆలయం దాదాపు 900 ఏళ్ళ క్రితం నిర్మించబడింది.  స్థల పురాణం  సింగోటం గ్రామంలోని ఒక పేద రైతు పొలం గట్టు దగ్గర దున్నుతుండగా నాగలికి శిల అడ్డుతగిలింది. దాని తొలగించి గట్టుపై ఉంచాడు ఆ రైతు. అయితే ఆ శిల ప్రతిరోజు పొలం గట్టునుండి మాయమై మళ్ళీ నాగలికి అడ్డు తగులుతుండగా రైతు భయపడిపోయాడు. అనంతరం శిలారూపంలో వున్న శ్రీ నృసింహస్వామి సింగమనాయుడికి కలలో కనిపించి  ప్రతిరోజు రైతుకు కనిపిస్తున్నా ఆయన గుర్తించలేదని అందువల్ల నీవు వెళ్ళి సూర్యోదయానికి  ముందే లింగాకారాన్ని తొలగించి పవిత్ర స్థలంలో ప్రతిష్టించమని ఆదేశించాడట. నిద్ర మేల్కొని వెంటనే ఆ లింగాన్ని ప్రతిష్టించాడు. లింగాకారంలో వున్నా స్వామికి ప్రతి సోమా, శనివారాలలో పూజలు నిర్వహిస్తారు. ప్రతి సంక్రాంతి పర్వదినం అనంతరం స్వామివారికి నెలరోజులపాటు తిరునాళ్లు జరుగుతుంది.  ఆలయ వేళలు :  ఉదయం 6.00 నుండి రాత్రి 7.00 వరకు  ముఖ్యమైన

శ్రీ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీ కాళహస్తి - 2023

Image
శ్రీ కాళహస్తీశ్వరా ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు  ఫిబ్రవరి  13 నుండి ప్రారంభం కానున్నాయి. వాహన సేవల : ఫిబ్రవరి 13 - భక్తకన్నప్ప ధ్వజారోహణం ఫిబ్రవరి 14  - స్వామివారి ధ్వజారోహణం ఫిబ్రవరి 15 - రెండవ తిరునాళ్లు (భూతరాత్రి) ఫిబ్రవరి 16  - మూడవ తిరునాళ్లు ( గాంధర్వ రాత్రి) ఫిబ్రవరి  17  - నాలుగవ తిరునాళ్లు (నాగ రాత్రి) ఫిబ్రవరి   18 - మహాశివరాత్రి, నంది సేవ, లింగోద్బవం ఫిబ్రవరి   19  - రథోత్సవం(పగలు), తెప్పోత్సవం(బ్రహ్మ రాత్రి) ఫిబ్రవరి   20  - శివపార్వతుల కళ్యాణం (స్కంద రాత్రి) ఫిబ్రవరి   21 - సభాపతి కళ్యాణం (ఆనంద  రాత్రి) ఫిబ్రవరి   22  - గిరిప్రదక్షిణ (రుషి రాత్రి) ఫిబ్రవరి   23  - తీర్థవారి ధ్వజారోహణం ఫిబ్రవరి 24  - పల్లకి సేవ ఫిబ్రవరి 25  - ఏకాంత సేవ ఫిబ్రవరి  26 - అభిషేకం, నిత్యోత్సవం 

నాగోబా జాతర 2023

Image
మన సంప్రదాయంలో సర్పారాధన పురాతనమైనది. దీంతో ముడి పడిఉన్న వేడుకే నాగోబా జాతర. గిరిపుత్రులైన గోండులు ఈ జాతరను నిర్వహించుకుంటారు. ఆదిలాబాదు జిల్లాలోని కేస్లాపూర్ గ్రామంలో జరిగే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ఆదివాసీల ఐక్యతకు నిదర్శనం ఈ సంబరం. పుష్యమాస అమావాస్య రోజున అర్ధరాత్రి పూజలు నిర్వహించటం ఆనవాయితీ. జాతర మూడురోజుల పాటు జరుగుతుంది. పుష్య అమావాస్య రోజు తమ ఆరాధ్య దైవమైన నాగోబా ( ఆదిశేషుడు ) పురివిప్పి నాట్యమాడుతాడని గోండుల నమ్మకం. జాతర ప్రారంభానికి ముందు గోండు తెగకు చెందిన మేస్రం వంశీయులు నాగోబా పూజకు కావలిసిన కొత్త కుండలను ఇచ్చోడ మండలం సిరికొండలోని గుగ్గిళ్ళ వంశీయులు నుంచి తెచ్చుకుంటారు. వంటల కోసం రెండు పెద్ద కుండలు, వాటిపై కప్పి పెట్టేందుకు పాత్రలు, నీటి కుండలు ఇలా మొత్తం 130 కి పైగా కుండలను తయారు చేయించుకుంటారు. జాతరలకు గంగాజలాన్ని (గోదావరి నీటిని) ఈ కుండల్లోనే తీసుకొస్తారు. దేవుడికి సమర్పించే నైవేద్యాన్ని ఈ కుండల్లోనే వండుతారు. ఈ కుండలకు సిరికొండ కుండలు అని పేరు. సిరికొండ కుండలను సేకరించుకున్న తరువాత మెస్రం

మాఘ గుప్త నవరాత్రి 2023

Image
మాఘ గుప్త నవరాత్రి తొమ్మిది రోజుల పండుగ శక్తి యొక్క రూపంగా దుర్గాదేవి ని పూజిస్తారు. అయితే ఏడాదికి నాలుగు నవరాత్రులు వస్తాయి. అయితే చైత్ర , శారద నవరాత్రుల సమయంలో ప్రజలు ఎక్కువగా వేడుకలను జరుపుకుంటారు. అయితే మాఘ మరియు ఆషాఢ మాసాలలో కూడా నవరాత్రుల పండుగ వస్తుంది. వీటిని గుప్త నవరాత్రులు అంటారు. ఇక మాఘమాసం లో వచ్చే గుప్తా నవరాత్రులను గాయత్రి ‘శిశిర్ నవరాత్రి’ అని కూడా పిలుస్తారు. భండాసురుడనే రాక్షసుడిని చంపడానికి ఆది పరాశక్తి శ్రీలలితా దేవి గా ఉద్భవించి బ్రహ్మాది దేవతలను మరలా నూతనంగా సృష్టించే క్రమంలో  శ్యామలాదేవిని సృష్టించింది. 16 మందిలో ముఖ్యమైన శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమంచింది లిలాతదేవి. అందుకే  శ్యామలాదేవిని  మహామంత్రిణీ దేవి అని కూడా అంటారు. ఈ తల్లిని దశ మహా విద్యల్లో  మాతంగి అని పిలుస్తారు. హిమవంతుని స్నేహితుడైన మతంగముని తపస్సుకి సంతోషించిన శ్యామలాదేవి ఆయన కోరిక మేర మాతంగుడి కుమార్తెగా జన్మించి మాతంగిదేవిగా ప్రసిద్ధి చెందింది. ఈవిడకు  నీల సరస్వతి,  గేయ చక్ర వసిని, లఘు శ్యామల, వాగ్వాధిని శ్యామల, నకుల శ్యామల, హసంతి  శ్యామల, సర్వసిద్ది మాతంగి, వాస్య మాతంగి, సారిక శ్యామల, శుక శ్య

Indian Traditions: Role of Incense Sticks

The burning of incense sticks popularly known as  Agarbattis  or dhoop, is one of the stages of worship, out of a total of sixteen steps. These rituals are centuries old and established by our forefathers. Incense sticks help spread a pleasant fragrance across the room and mask unpleasant odours in the home. The fragrances of myrrh, cedar, rose, and sandalwood purifies the air, bringing with them a sense of freshness and a new start. It refreshes our minds and clears mental obstructions. Agarbatti scents have amazing effects and often find application in aromatherapy. Incense cones also find applications at meditational centers during practice sessions for reducing anxiety levels. According to several traditions, such as Ayurveda, India’s ancient medicine system, It is possible to enhance and balance your meditation practice by using incense as a source of fire in conjunction with the other earthy elements like water, earth, space, and air during activities such as meditation.

మినీ మేడారం జాతర 2023

సమ్మక్క, సారలమ్మ కు ఇష్టమైన మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని ఫిబ్రవరి 1వ నుంచి 4వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా మినీ జాతర జరగనుంది. తెలంగాణలో ప్రముఖ గిరిజన జాతర సమ్మక్క – సారలమ్మ జాతర.. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ ఈ జాతర ములుగు జిల్లాలోని మేడారం గ్రామంలో జరుగుతుంది. ఈ జాతర కుంభమేళాకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు.ఫిబ్రవరిలో మినీ మేడారం జాత‌ర‌ను నిర్వ‌హించ‌నున్నారు.  సమ్మక్క, సారలమ్మ కు ఇష్టమైన మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని ఫిబ్రవరి 1వ నుంచి 4వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా మినీ జాతర జరుగుతుంది. ఫిబ్రవరి 1న మండమెలిగే పండగ నిర్వహించనున్నారు.  ఫిబ్రవరి 2న సారలమ్మ అమ్మవారి గద్దెను శుద్ధి చేస్తారు.  ఫిబ్రవరి 3వ తేదీన సమ్మక్క అమ్మవారి గద్దె శుద్ధి చేస్తారు.  అనంతరం భక్తులు తమ మొక్కులను తీర్చుకునేందుకు అనుమతిస్తారు. ఈ మినీ మేడారం జాతరలో వన దేవతలను గద్దెలపైకి తీసుకురారు. మిగిత పూజా కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయి.

Sri Kalaseshwara Swamy Jatara Mahotsava 2023 – Kalasa

Image
Kalasa is a  town in the Chikmagalur District of Karnataka. It is located very close to Hornadu which is famous for its ancient Annaporneshwari temple. There is a Shiva temple dating back to the 12th century in which Shiva is worshipped as Kalaseshwara. There is also a temple called Girijamba Temple in which Parvati is worshipped as Girijamba. Kalasa is associated with the sacred marriage of Shiva and Parvati. According to legend, the celestial wedding of Shiva and Parvati took place in the Himalayas and was attended by all the celestial beings including Gods and Goddesses. The presence of so many divine beings upset the balance of the earth and it started tilting towards the north. To maintain the equilibrium of the earth, Lord Shiva requested Sage Agastya to move southwards. The sage expressed his desire to witness the divine wedding of Shiva and Parvati. Lord Shiva then granted him a divine vision, with which he would be able to see the wedding from wherever he was. Sage Agasty

మాఘ మాసం 2023

Image
మాఘ మాసం హిందూ కేలండర్ ప్రకారం 11వ  నెల. మాఘ మాసం అంటే సంస్కృతం లో పాపాలను హరించే మాసం అని అర్ధం.  శివకేశవులిద్దరికి ప్రీతికరమైనది మాఘమాసం. పల్లకి ఆకారంలో వుండే అయిదు నక్షత్రాల మండలం ముఖ నక్షత్రం. అటువంటి  ముఖ నక్షత్రంలో పౌర్ణమి తిధినాడు పూర్ణకళలతో చంద్రుడు ఉంటాడు కాబట్టి మాఘమాసం అనే పేరు వచ్చింది.  మాఘమాసంలో సూర్యుడు  కుంభ రాశిలో సంచరిస్తాడు. అధిష్ఠాన దేవత వినాయకుడు, ఈ మాసంలో వినాయక ఆరాధన సర్వవిఘ్ననాశిని.సూర్యుని కిరణాలూ నేలపై జలాలను తేజోమయంగా మార్చేది మాఘమాసంలోనే. ఈ మాసంలో చేసే నది, సముద్ర స్నానాలు సర్వపాపహరణాలు, ముక్తి ప్రదాయకాలు. కార్తీక మాసం లో దీపారాధనకు ఎంత ప్రాముఖ్యత ఉందొ, మాఘ మాసం లో నది లేదా సముద్ర స్నానాలకు అంత ప్రాధాన్యం వుంది. ఈ నెలలో చేసే అరుణోదయ స్నానం సంపూర్ణ ఆరోగ్యాన్ని, తేజస్సును కలుగచేస్తుంది.  ఈ మాసం లో నే వసంత ఋతువు  మొదలు అవుతుంది కాబట్టి ప్రకృతి కొత్త అందాల తో ముస్తాబు అవుతుంది. పవిత్ర తీర్థమైన శ్రీ కాళహస్తి స్వర్ణ ముఖి నది, రామేశ్వరం సేతు సంగమం, ప్రయాగ  త్రివేణి సంగమంలో, ఇతర పవిత్ర నదులలో చేసే మాఘస్నానాలు పుణ్యబలంతో పాటు శక్తీ చైతన్యాన్ని కలుగచేస్తాయి.  ఎకడైన గం

గాజువాక: 25 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

గాజువాక వినాయకనగర్‌ మామిడితోటలో కొలువైన పద్భావతి అండాళ్‌ నమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి  ఆలయంలో ఈనెల 25 నుండి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. జనవరి 25 - యాగశాల అర్చన జనవరి 26 - ద్వజారారోహణం జనవరి 27 - శ్రీ వారి కళ్యాణం  జనవరి 28 - రథోత్సవం, శ్రీ లక్ష్మీనరసింహ యాగం  జనవరి 29 - శ్రీ కృష్ణ తులాభారం  జనవరి 30 - కొట్నాల ఉత్సవం, మహాపూర్ణాహుతి. 

వసంత పంచమి: 26న సరస్వతీదేవిగా దుర్గమ్మ దర్శనం

దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఈనెల 26వ తేదీన శ్రీపంచమి వేడుక జరగనుంది.ఆరోజున దుర్గమ్మ సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. కొండపైన చిన రాజగోపురం వద్ద లక్ష్మీగణపతి మందిరంలో అమ్మవారిఉత్సవమూర్తిని ప్రతిష్టించి వేద పండితులతో సరస్వతీ మంత్ర హవనం నిర్వహిస్తామన్నారు. ఆరోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 5గంటల వరకు విద్యార్థులకు అమ్మవారి ఉచితదర్శనం కల్పిస్తారు. అనంతరంఅమ్మవారి రక్షా బంధనం,ఒక పెన్ను, ప్యాకెట్‌ సైజ్‌ అమ్మవారి ఫొటో, రక్షాకంకణం, కుంకుమ ప్రసాదం కూడా అందిస్తారు.

రథసప్తమి రోజు తలపై జిల్లేడు ఆకులు -రేగుపళ్లు పెట్టుకుని స్నానం చేయాలంటారెందుకు ?

 సూర్యారాధనకు అత్యుత్తమ రోజు మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమి. కాలకృత్యాలు తీర్చుకుని, స్నానమాచరించి నిత్యం సూర్యోదయం అయ్యే సమయానికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని నమస్కరించేవారెందరో. అయితే నిత్యం చేసే సూర్యనమస్కారం కన్నా రెట్టింపు ఫలితం రథసప్తమి రోజు దక్కుతుందంటారు. రథసప్తమి రోజు ప్రాతఃకాల సమయంలో గంగలో స్నానాలు, సూర్యోపాసన వలన మృత్యుభయం పోతుందని విశ్వాసం. అందుకే రథసప్తమి రోజు అవకాశం ఉన్నవారు తప్పనిసరిగా నదీస్నానం ఆచరించాలి తలపై 7 జిల్లేడు ఆకులు, రేగుపళ్లు ఉంచుకుని స్నానం చేయాలి. జిల్లేడు ఆకుని అర్కపత్రం అంటారు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. సూర్యుడి రథానికి ఉండే ఏడు గుర్రాలకు, ఏడు జన్మల్లో చేసిన పాపాలకు, ఏడురకాలైన వ్యాధులకు చిహ్నంగా 7 జిల్లేడు ఆకులు తలపై పెట్టుకుని స్నానమాచరిస్తారు. నదుల దగ్గర స్నానమాచరించేవారు నెయ్యి లేదా నూనెతో దీపాన్ని వెలిగించి నీటిలో వదిలితే మంచిది రథ సప్తమిరోజున ఆవు నేతితో దీపారాధన చెయడం వల ఆ ఇంటిలో అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని పండితులు చెబుతారు. రథసప్తమి రోజు సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తు

శిరిడీ సాయి బాబా జీవితంలో ముఖ్యఘట్టాలు

Image
  1.మొదట 16 సంవత్సరాల బాలుడిగా ప్రకటితమైన సంవత్సరం – 1854(వేప చెట్టు – ప్రస్తుత గురుస్థానం) షుమారు మూడు సంవత్సరాల తర్వాత తిరిగి శిరిడీ చేరుకుని దర్శనమిచ్చిన స్థానం ఖండోబా ఆలయం మఱ్ఱి చెట్టు దగ్గర 2.శరీరం విడిచి మూడు రోజుల తర్వాత గదాధరుని (శ్రీ రామకృష్ణ పరమహంస) అవతారకార్యాన్ని స్వీకరించి తిరిగి పునరుజ్జీవితులైన సంవత్సరం – Aug 18,1886 3.మహాసమాధి చెందిన సంవత్సరం – Oct 15,1918 (బూటి వాడా) శిరిడీలో దర్శనీయ స్థలాలు: 1.గురు స్థానం(వేప చెట్టు) 2.ఖండోబా మందిరం 3.ద్వారకామాయి(మసీదు) 4.చావడి 5.సమాధి మందిరం 6.లెండీ వనం 7.నంద దీపం 8.గణపతి,శని,మహదేవుల ఆలయాలు(సమాధి మందిరానికి ఎడమప్రక్క) 9.కర్ణ కానీఫనాధుని ఆలయం. 10.విఠల్ మందిరం (కర్ణ కానిఫా ఆలయం దగ్గర) 11.అష్టలక్ష్మీ మందిరం ( పంజాబీ హోటల్ ఎదురుగా) 12.తాజింఖాన్ బాబా గారి దర్గా. 13.బడే బాబా గారి దర్గా (చావడి ఎదురుగా) చోటే బాబా గారి సమాధి (ఖండోబా మందిరంలోని మఱ్ఱి చెట్టు ప్రక్కన), మోటే బాబా గారి సమాధి (Gate no: 4 దగ్గర), తాత్యాకోతే పాటిల్ సమాధి, అయ్యర్ సమాధి, అబ్ధుల్ బాబా సమాధి, నానావళి గారి సమాధి (ఊదీ ప్రసాదం పంచే దగ్గర).

అవధూత అంటే ఎవరు ?

అవధూత అంటే కోటికి ఒక్కరు మాత్రమే ఉంటారు. ఎక్కడో ఎప్పుడో ఏమరుపాటుగా వచ్చి వెళ్లి పోతూ ఉంటారు. అవధూతల గురించి తెలుసుకోబోయే ముందు,సన్యాసి అంటే ఎవరు, సన్యాసం అంటే ఏమిటో తెలుసుకుందాము. సన్యాసం నాలుగు రకాలు వైరాగ్య సన్యాసం వ్యర్ధమైన విషయం వినడం చూడటం పై ఆశక్తి తగ్గిపోతుంది . ప్రత్యేకించి ఇది ఇష్టం అది ఇష్టం లేదు అనే భావన ఉండదు . అన్ని విషయాలపై మెల్లగా అనాసక్తి మొదలౌతుంది. జ్ఞాన సన్యాసం సత్ సాంగత్యం ద్వారా , లౌకిక వాంచలు తగ్గిపోయి సత్యా అసత్యా విచక్షణతో జ్ఞానంతో నిత్యం కర్మలు ఆచరిస్తూ, ఏది తనకు అంట కుండా వసిస్తూ ఉంటాడు . జ్ఞాన వైరాగ్య సన్యాసం సాధన ద్వారా , ధ్యానం ద్వారా అభ్యసించి తనకు తానూ అన్వయించుకుని నిత్య ఆనంద స్దితిలో జీవిస్తాడు . కర్మ సన్యాసం బ్రహ్మ చర్యము , గృహస్త , వానప్రస్త ఆశ్రమ ధర్మాలు నిర్వహిస్తూ , ఫలితాన్ని ఆశించక కర్మలు చేస్తూ వెళ్ళిపోతూ ఉండటం . ఈ సన్యాసులు ఆరు రకాలు కుటిచకుడు శిఖ, యజ్నోపవితము దండ, కమండలాలు ధరించి సంచారం చేయకుండా భక్తీ మార్గంలో వసిస్తూ అల్పాహారం తీసుకుంటూ ఉంటారు. బహుదకుడు ఇతను రోజుకు ఎనిమిది ముద్దలు ఆహారం తీసుకుంటూ నిత్యం సాదాన చేస్తూ ఉంటారు హంస ఇతను జడధారియై కౌ